More
    HomeజాతీయంAhmedabad Plane Crash | విమాన ప్రమాదంపై మోదీ సమీక్ష

    Ahmedabad Plane Crash | విమాన ప్రమాదంపై మోదీ సమీక్ష

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Ahmedabad Plane Crash | అహ్మదాబాద్​లో జరిగి ఎయిర్​ ఇండియా విమాన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) సమీక్షించారు. కేంద్రమంత్రులు అమిత్‌షా(Union Ministers Amit Shah), రామ్మోహన్‌(Rammohan)కు మోదీ ఫోన్ చేశారు. విమాన ప్రమాదంపై ఆయన ఆరా తీశారు. ప్రమాదం జరిగిన తీరు గురించి తెలుసుకున్నారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన ఆదేశించారు.ప్రమాదం విషయమై ఇప్పటికే హోం మంత్రి అమిత్​ షా అధికారులతో మాట్లాడారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ ఘటన స్థలానికి చేరుకున్నారు. అమిత్​ షా కూడా అహ్మదాబాద్​ వెళ్లనున్నారు.

    Ahmedabad Plane Crash | విమానంలో 169 మంది భారతీయులు

    ప్రమాద సమయంలో విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్‌ దేశస్థులు ఉన్నారు. ఏడుగురు పోర్చుగీస్‌ దేశస్థులు, ఒకరు కెనడియన్‌ ఫ్లైట్​లో ప్రయాణిస్తున్నారు. మొత్తం 242 మంది ప్రయాణికులు ఉండగా.. అందులో 11 మంది చిన్నారులు, ఇద్దరు పసిపిల్లలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

    READ ALSO  Plane Crash | విమాన ప్రమాదంలో మృత్యుంజయుడు

    Ahmedabad Plane Crash | 110 మంది మృతి!

    విమాన ప్రమాదంలో ఇప్పటికే 110 మంది మృతి చెందినట్లు సమాచారం. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సహాయక బృందాలు ఆస్పత్రులకు తరలిస్తున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాదంతో సాయంత్రం 5 గంటల వరకు అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌(Ahmedabad Airport) మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

    Ahmedabad Plane Crash | బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం

    ఎయిర్​ ఇండియా విమానం కూలిపోవడంపై టాటా సన్స్​ ఛైర్మన్​ ఎన్​ చంద్రశేఖరన్(Tata Sons Chairman N Chandrasekaran)​ దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలకు అన్నివిధాలా అండగా ఉంటామని ఆయన తెలిపారు. బాధిత కుటుంబాలకు సమాచారం అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ఆయన.. బాధితులకు అండగా ఉంటామన్నారు.

    READ ALSO  Ahmedabad Plane Crash | విమాన ప్ర‌మాదం… ప్రమాద స్థలంలో 1000 డిగ్రీల సెల్సియస్ వేడితో మంట‌లా?

    Latest articles

    Khamenei | ఖ‌మేనీని టార్గెట్ చేసిన ఇజ్రాయిల్‌.. చంపొద్ద‌ని వారించిన ట్రంప్‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Khamenei : ఇరాన్‌తో యుద్ధం జ‌రుగుతున్న వేళ ఇజ్రాయిల్ భారీ ప్ర‌ణాళిక వేసింది. ఇరాన్ సుప్రీం...

    Caste Census | జ‌న‌, కుల గ‌ణ‌న‌కు స‌న్నాహాలు.. సోమవారం నోటిఫికేష‌న్ విడుద‌ల

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం (central government) జ‌న గ‌ణ‌న‌(population Census)కు స‌న్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి సోమ‌వారం...

    Sonia Gandhi | సోనియాగాంధీకి అస్వ‌స్త‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ (Senior Congress leader Sonia Gandhi) ఆదివారం అస్వ‌స్త‌త‌కు గుర‌య్యారు....

    CM Revanth | ఆధునిక పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా ఐటీఐల సిలబస్‌ అప్‌గ్రేడ్.. ప్రత్యేక కమిటీకు సీఎం ఆదేశం​

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : తెలంగాణలో వీఎఫ్ఎక్స్‌, గేమింగ్‌, ఆడియో విజువల్స్ రంగాలకు సంబంధించి సెంటర్ ఆఫ్...

    More like this

    Khamenei | ఖ‌మేనీని టార్గెట్ చేసిన ఇజ్రాయిల్‌.. చంపొద్ద‌ని వారించిన ట్రంప్‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Khamenei : ఇరాన్‌తో యుద్ధం జ‌రుగుతున్న వేళ ఇజ్రాయిల్ భారీ ప్ర‌ణాళిక వేసింది. ఇరాన్ సుప్రీం...

    Caste Census | జ‌న‌, కుల గ‌ణ‌న‌కు స‌న్నాహాలు.. సోమవారం నోటిఫికేష‌న్ విడుద‌ల

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం (central government) జ‌న గ‌ణ‌న‌(population Census)కు స‌న్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి సోమ‌వారం...

    Sonia Gandhi | సోనియాగాంధీకి అస్వ‌స్త‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ (Senior Congress leader Sonia Gandhi) ఆదివారం అస్వ‌స్త‌త‌కు గుర‌య్యారు....