More
    Homeక్రైంPharma City | ఫార్మాసిటీలో విషవాయువులు లీక్​.. ముగ్గురి మృతి

    Pharma City | ఫార్మాసిటీలో విషవాయువులు లీక్​.. ముగ్గురి మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pharma City | ఆంధ్ర ప్రదేశ్​లోని అనకాపల్లి (Anakapalli) జిల్లాలో ఘరో విషాదం చోటు చేసుకుంది. జేఎన్​ ఫార్మా సిటీ (JN Pharma City)లో విషవాయువులు లీకై ముగ్గురు మృతి చెందారు.

    పరవాడ మండలం జేఎన్ ఫార్మా సిటీలో గల సాయిశ్రేయాస్ ఫార్మా (SS Pharma) కంపెనీలో బుధవారం అర్ధరాత్రి ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమలోని రసాయన వ్యర్థాల ట్రీట్మెంట్ ప్లాంట్ విషవాయువులు లీక్​ అయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో పరిమి చంద్రశేఖర్ (సేఫ్టీ మేనేజర్, తెలంగాణ), సరగడం కుమార్ (సేఫ్టీ ఆఫీసర్, మునగపాక, అనకాపల్లి), మరో కార్మికుడు బైడూ భైసాల్ (హెల్పర్, బోడెన్, ఒడిశా)గా గుర్తించారు.

    ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను విశాఖపట్నంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

    READ ALSO  Weather Report | అక్కడ మండుతున్న ఎండలు.. ఇక్కడ భారీ వర్షాలు

    Latest articles

    Tirumala | శ్రీవారి భక్తులకు అలర్ట్​.. సెప్టెంబర్​ టికెట్ల విడుదల ఎప్పుడంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Tirumala | తిరుమల(Tirumala) వేంకటేశ్వర స్వామిని నిత్యం వేలమంది భక్తులు దర్శించుకుంటారు. స్వామివారి దర్శనానికి సంబంధించి...

    Iran Missile Attack | అమెరికా ఎంబసీపై ఇరాన్‌ దాడి.. రాయబార కార్యాలయం మూసివేత

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Iran Missile Attack | ఇజ్రాయెల్‌పై (Israel) దాడులను అడ్డుకుంటే అమెరికా, ఫ్రాన్స్‌ తదితర...

    Inter Improvement Exams | ఇంటర్ ఇంప్రూవ్​మెంట్​ పరీక్షల్లో విద్యార్థిని ప్రతిభ

    అక్షరటుడే, ఇందూరు: Inter Improvement Exams | ఇంటర్​ సప్లిమెంటరీ, ఇంప్రూవ్​మెంట్​ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. నిజామాబాద్ ప్రభుత్వ...

    KTR | కేటీఆర్​ను కలిసిన మాజీ జడ్పీ ఛైర్మన్ దఫేదార్​ రాజు

    అక్షరటుడే, నిజాంసాగర్​: KTR | ఉమ్మడి నిజామాబాద్​ జిల్లా మాజీ జడ్పీ ఛైర్మన్​ దఫేదార్​ రాజు (Former ZP...

    More like this

    Tirumala | శ్రీవారి భక్తులకు అలర్ట్​.. సెప్టెంబర్​ టికెట్ల విడుదల ఎప్పుడంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Tirumala | తిరుమల(Tirumala) వేంకటేశ్వర స్వామిని నిత్యం వేలమంది భక్తులు దర్శించుకుంటారు. స్వామివారి దర్శనానికి సంబంధించి...

    Iran Missile Attack | అమెరికా ఎంబసీపై ఇరాన్‌ దాడి.. రాయబార కార్యాలయం మూసివేత

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Iran Missile Attack | ఇజ్రాయెల్‌పై (Israel) దాడులను అడ్డుకుంటే అమెరికా, ఫ్రాన్స్‌ తదితర...

    Inter Improvement Exams | ఇంటర్ ఇంప్రూవ్​మెంట్​ పరీక్షల్లో విద్యార్థిని ప్రతిభ

    అక్షరటుడే, ఇందూరు: Inter Improvement Exams | ఇంటర్​ సప్లిమెంటరీ, ఇంప్రూవ్​మెంట్​ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. నిజామాబాద్ ప్రభుత్వ...