More
    HomeUncategorizedKTR | కేటీఆర్​కు సుప్రీంకోర్టు నోటీసులు

    KTR | కేటీఆర్​కు సుప్రీంకోర్టు నోటీసులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: KTR | బీఆర్​ఎస్ (BRS)​ వర్కింగ్​ ప్రెసిడెంట్​, మాజీ మంత్రి కేటీఆర్ (KTR)​కు సుప్రీంకోర్టు (Supreme Court) నోటీసులు జారీ చేసింది. తెలంగాణలో కాంగ్రెస్​ ప్రభుత్వం రూ.25 వేల కోట్ల అవినీతికి పాల్పడిందని కేటీఆర్‌ గతంలో ఆరోపణలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేత ఆత్రం సుగుణ (aatram suguna) ఉట్నూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేయగా.. కేటీఆర్​ హైకోర్టును ఆశ్రయించారు. కేటీఆర్​ పిటిషన్​పై విచారణ చేపట్టిన హైకోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు చెప్పింది. దీంతో ఆత్రం సుగుణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్​పై శుక్రవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం సమాధానం చెప్పాలని కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది.

    READ ALSO  Eatala Rajendar | కాళేశ్వరం అద్భుత ప్రాజెక్ట్​.. ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

    Latest articles

    ISKCON Temple | ఇస్కాన్ టెంపుల్​కు రూ.10 లక్షల విరాళం

    అక్షరటుడే, బాన్సువాడ: ISKCON Temple | కామారెడ్డి పట్టణంలో నిర్మిస్తున్న ఇస్కాన్ టెంపుల్​కు బాన్సువాడ పట్టణానికి చెందిన కంకణాల...

    Stock Market | భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Stock Market | మిడిల్‌ ఈస్ట్‌(Middle East)లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నా దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల...

    Maharashtra | రైలులో మంటలు.. అసలు ఏం జరుగుతోంది..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Maharashtra | వరుస విషాదాలు దేశాన్ని వెంటాడుతున్నాయి. ఇటీవల అహ్మదాబాద్​ విమాన ప్రమాదంలో 274 మంది...

    Raja Saab Teaser | కేక పెట్టించిన రాజా సాబ్ టీజర్.. టోటల్ ఇండియా షేక్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Raja Saab Teaser | యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్(Young Rebel Star Prabhas) నుండి...

    More like this

    ISKCON Temple | ఇస్కాన్ టెంపుల్​కు రూ.10 లక్షల విరాళం

    అక్షరటుడే, బాన్సువాడ: ISKCON Temple | కామారెడ్డి పట్టణంలో నిర్మిస్తున్న ఇస్కాన్ టెంపుల్​కు బాన్సువాడ పట్టణానికి చెందిన కంకణాల...

    Stock Market | భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Stock Market | మిడిల్‌ ఈస్ట్‌(Middle East)లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నా దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల...

    Maharashtra | రైలులో మంటలు.. అసలు ఏం జరుగుతోంది..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Maharashtra | వరుస విషాదాలు దేశాన్ని వెంటాడుతున్నాయి. ఇటీవల అహ్మదాబాద్​ విమాన ప్రమాదంలో 274 మంది...