అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: TG DEECET | టీజీ డీసెట్-2025కు సంబంధించి పరీక్ష కేంద్రాల వద్ద ఆంక్షలు విధించినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) వెల్లడించారు. నిజామాబాద్ డివిజన్లో (Nizamabad Division) మూడు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారన్నారు. ఆయా ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఆంక్షలు ఉంటాయని వివరించారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు పరీక్ష కేంద్రాల వద్ద గుమిగూడవద్దన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లు సాయంత్రం 6 గంటల వరకు మూసి ఉంచాలని సీపీ ఆదేశించారు.

Latest articles
కామారెడ్డి
Kamareddy | ధరణి వెంచర్లో వసతులు కల్పించాలి
అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | ధరణి వెంచర్(Dharani Venture)లో మౌలిక వసతులు కల్పించి తమకు న్యాయం చేయాలని బాధితులు...
నిజామాబాద్
Mopal | ఎంపీడీవో, జీపీ కార్యదర్శి ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదు
అక్షరటుడే, వెబ్డెస్క్ : Mopal | షెడ్డుల నిర్మాణం కోసం సంతకం పెట్టకుండా ఎంపీడీవో(MPDO), పంచాయతీ కార్యదర్శి (GP...
తెలంగాణ
Harish Rao | మాజీ మంత్రి హరీశ్రావుకు అస్వస్థత
అక్షరటుడే, వెబ్డెస్క్: Harish Rao | మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు(Harish Rao) అస్వస్థతకు గురయ్యారు. హై...
కామారెడ్డి
Yellareddy | ఆలయంలో హుండీ చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
అక్షర టుడే, ఎల్లారెడ్డి: Yellareddy | మండలంలోని హాజీపూర్ తండాలో శ్రీ సేవాలాల్ మహారాజ్ గుడిలో హుండీ చోరీ...
More like this
కామారెడ్డి
Kamareddy | ధరణి వెంచర్లో వసతులు కల్పించాలి
అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | ధరణి వెంచర్(Dharani Venture)లో మౌలిక వసతులు కల్పించి తమకు న్యాయం చేయాలని బాధితులు...
నిజామాబాద్
Mopal | ఎంపీడీవో, జీపీ కార్యదర్శి ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదు
అక్షరటుడే, వెబ్డెస్క్ : Mopal | షెడ్డుల నిర్మాణం కోసం సంతకం పెట్టకుండా ఎంపీడీవో(MPDO), పంచాయతీ కార్యదర్శి (GP...
తెలంగాణ
Harish Rao | మాజీ మంత్రి హరీశ్రావుకు అస్వస్థత
అక్షరటుడే, వెబ్డెస్క్: Harish Rao | మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు(Harish Rao) అస్వస్థతకు గురయ్యారు. హై...