More
    HomeతెలంగాణKTR | కేసీఆర్‌కు నోటీసులపై స్పందించిన కేటీఆర్

    KTR | కేసీఆర్‌కు నోటీసులపై స్పందించిన కేటీఆర్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్​కు కాళేశ్వరం కమిషన్(Kaleshwaram Commission)​ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నోటీసులపై బుధవారం మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​(KTR) స్పందించారు. ‘‘మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని డ్రామాలు ఆడినా.. అవన్నీ కూడా తప్పకుండా దూది పింజల్లా తేలిపోతాయి” అని ఆయన అన్నారు. ముమ్మాటికి న్యాయం, ధర్మం గెలుస్తుందని పేర్కొన్నారు.

    KTR | కమీషన్ల పాలన

    కేటీఆర్​ బుధవారం నల్గొండలో మీడియాతో మాట్లాడారు. దిక్కుతోచని పరిస్థితుల్లోనే కేసీఆర్‌(KCR)కు నోటీసులు ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాపాలన కాస్త కమీషన్ల పాలనగా మారిందని విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులే కమిషన్‌లు లేనిదే పనులు జరగడం లేదని చెబుతున్నారని అన్నారు. చట్టాల మీద తమకు విశ్వాసం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇదంతా కాంగ్రెస్‌, బీజేపీ కలిసి ఆడుతున్న నాటకమని పేర్కొన్నారు.

    READ ALSO  MLC Kavitha | ప్రశ్నిస్తున్నారని కక్షగట్టిన సర్కారు.. కేసులతో వేధిస్తున్నారన్న కవిత

    KTR | ప్రజల దృష్టి మరల్చడానికే..

    కాంగ్రెస్​ ప్రభుత్వం(Congress Government) 17 నెలలైనా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని కేటీఆర్​ మండిపడ్డారు. ఆ హామీల అమలు చేతకాక ప్రజల దృష్టి మరల్చడానికి నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని బలిగొడుతున్నారని ఆరోపించారు. రేవంత్​రెడ్డి(Revanth Reddy)కి త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.

    Latest articles

    Raitu Vedika | రైతువేదికల్లో వీడియో కాన్ఫరెన్స్​ సౌకర్యం ప్రారంభం

    అక్షరటుడే, ఆర్మూర్‌: Raitu Vedika | రైతునేస్తంలో భాగంగా ప్రభుత్వం అన్ని రైతువేదికల్లో వీడియో కాన్ఫరెన్స్‌ పరికరాలు ఏర్పాటు...

    Bhubarathi | భూభారతి దరఖాస్తులను పెండింగ్​లో పెట్టొద్దు

    అక్షరటుడే,బోధన్: Bhubarathi | భూభారతి దరఖాస్తును ఎట్టిపరిస్థితుల్లో పెండింగ్​లో ఉంచవద్దని బోధన్​ సబ్​ కలెక్టర్​ వికాస్​ మహతో (Sub-Collector...

    KTR | రేవంత్​రెడ్డి లొట్టపీసు ముఖ్యమంత్రి : కేటీఆర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy)పై మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​...

    Tirumala | శ్రీవారి భక్తులకు అలర్ట్​.. సెప్టెంబర్​ టికెట్ల విడుదల ఎప్పుడంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Tirumala | తిరుమల(Tirumala) వేంకటేశ్వర స్వామిని నిత్యం వేలమంది భక్తులు దర్శించుకుంటారు. స్వామివారి దర్శనానికి సంబంధించి...

    More like this

    Raitu Vedika | రైతువేదికల్లో వీడియో కాన్ఫరెన్స్​ సౌకర్యం ప్రారంభం

    అక్షరటుడే, ఆర్మూర్‌: Raitu Vedika | రైతునేస్తంలో భాగంగా ప్రభుత్వం అన్ని రైతువేదికల్లో వీడియో కాన్ఫరెన్స్‌ పరికరాలు ఏర్పాటు...

    Bhubarathi | భూభారతి దరఖాస్తులను పెండింగ్​లో పెట్టొద్దు

    అక్షరటుడే,బోధన్: Bhubarathi | భూభారతి దరఖాస్తును ఎట్టిపరిస్థితుల్లో పెండింగ్​లో ఉంచవద్దని బోధన్​ సబ్​ కలెక్టర్​ వికాస్​ మహతో (Sub-Collector...

    KTR | రేవంత్​రెడ్డి లొట్టపీసు ముఖ్యమంత్రి : కేటీఆర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy)పై మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​...