అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | అనుమతులు లేని ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ డిమాండ్ చేశారు. మంగళవారం నగరంలోని కోటగల్లి నీలం రామచంద్రయ్య భవన్లో (Neelam Ramachandraiah Bhavan) నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో భవన నిర్మాణం పూర్తికాక ముందే శ్రీ చైతన్య విద్యాసంస్థ (Chaitanya Educational Institutions) అడ్మిషన్లు చేపడుతోందన్నారు. ఇతర ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తోక పేర్లు పెట్టి విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నాయని పేర్కొన్నారు. అడ్మిషన్ల పేరిట రూ.లక్షల్లో వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు మనోజ్, సాయికిరణ్, ప్రవేష్, ప్రసాద్, రాజు, తదితరులు పాల్గొన్నారు.

Latest articles
నిజామాబాద్
Bhubarathi | భూభారతి దరఖాస్తులను పెండింగ్లో పెట్టొద్దు
అక్షరటుడే,బోధన్: Bhubarathi | భూభారతి దరఖాస్తును ఎట్టిపరిస్థితుల్లో పెండింగ్లో ఉంచవద్దని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో (Sub-Collector...
తెలంగాణ
KTR | రేవంత్రెడ్డి లొట్టపీసు ముఖ్యమంత్రి : కేటీఆర్
అక్షరటుడే, వెబ్డెస్క్ : KTR | సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy)పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్...
భక్తి
Tirumala | శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ టికెట్ల విడుదల ఎప్పుడంటే..
అక్షరటుడే, వెబ్డెస్క్: Tirumala | తిరుమల(Tirumala) వేంకటేశ్వర స్వామిని నిత్యం వేలమంది భక్తులు దర్శించుకుంటారు. స్వామివారి దర్శనానికి సంబంధించి...
అంతర్జాతీయం
Iran Missile Attack | అమెరికా ఎంబసీపై ఇరాన్ దాడి.. రాయబార కార్యాలయం మూసివేత
అక్షరటుడే, వెబ్డెస్క్ : Iran Missile Attack | ఇజ్రాయెల్పై (Israel) దాడులను అడ్డుకుంటే అమెరికా, ఫ్రాన్స్ తదితర...
More like this
నిజామాబాద్
Bhubarathi | భూభారతి దరఖాస్తులను పెండింగ్లో పెట్టొద్దు
అక్షరటుడే,బోధన్: Bhubarathi | భూభారతి దరఖాస్తును ఎట్టిపరిస్థితుల్లో పెండింగ్లో ఉంచవద్దని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో (Sub-Collector...
తెలంగాణ
KTR | రేవంత్రెడ్డి లొట్టపీసు ముఖ్యమంత్రి : కేటీఆర్
అక్షరటుడే, వెబ్డెస్క్ : KTR | సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy)పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్...
భక్తి
Tirumala | శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ టికెట్ల విడుదల ఎప్పుడంటే..
అక్షరటుడే, వెబ్డెస్క్: Tirumala | తిరుమల(Tirumala) వేంకటేశ్వర స్వామిని నిత్యం వేలమంది భక్తులు దర్శించుకుంటారు. స్వామివారి దర్శనానికి సంబంధించి...