More
    HomeజాతీయంEastern Railways | అక్కడ ఉమ్మివేసిన వారికి రూ.32 లక్షల ఫైన్​

    Eastern Railways | అక్కడ ఉమ్మివేసిన వారికి రూ.32 లక్షల ఫైన్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Eastern Railways | కేంద్ర ప్రభుత్వం central govt రైల్వేలను railways ఆధునికీకరించాలని అనేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని రైల్వే స్టేషన్​లను ఆధునిక హంగులు, సకల సౌకర్యాలతో నిర్మించింది.

    తెలంగాణలోని సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​ secunderabad railway station ​లో కూడా ఆధునికీకరణ పనులు కొనసాగుతున్నాయి. అంతేగాకుండా రైల్వే శాఖ రైళ్లలోను మార్పులు చేస్తోంది. వేగంగా వెళ్లే వందే భారత్​ రైళ్లను vaned bharat trains తీసుకొచ్చింది.

    రైళ్లలో వసతులు మెరుగు పరచడంతో పాటు పరిశుభ్రతకు cleanness చర్యలు చేపట్టింది. అయితే రైల్వేశాఖ, కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా.. కొందరు చేస్తున్న పనులతో రైల్వే స్టేషన్లు railway stations, రైళ్లు trains అపరిశుభ్రంగా మారుతున్నాయి. ముఖ్యంగా గుట్కా, పాన్ gutka pan masala​ తిని ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తున్నారు. దీంతో రైళ్లు, స్టేషన్లలో అపరిశుభ్రత నెలకొంది. ఇలాంటి వారి పని పట్టేందుకు రైల్వేశాఖ చర్యలు చేపట్టింది

    READ ALSO  Telegram CEO | టెలిగ్రామ్​ సీఈవో సంచలన ప్రకటన.. వీర్యదానంతో పుట్టిన వంద మందికి ఆస్తిలో వాటా

    Eastern Railways | మూడు నెలల్లో..

    రైళ్లలో, స్టేషన్ల ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేసే వారికి రైల్వే శాఖ భారీగా జరిమానా huge fine విధిస్తోంది. కాగా.. 2025 మొదటి 3 నెలల్లో రైల్వే స్టేషన్లలో ఉమ్మివేసిన వారి నుంచి తూర్పు రైల్వేలు రూ.32 లక్షలకు పైగా జరిమానాలు వసూలు చేశాయి. మిగతా జోన్ల రైల్వేలలో కూడా ఉమ్మివేసిన వారిపై భారీగా ఫైన్లు వేస్తున్నారు. అయితే ఎక్కడ పడితే అక్కడ ఉమ్మివేసే వారికి ఎప్పటి నుంచో భారీ మొత్తంలో జరిమానాలు అమలు చేస్తున్నారు. ఇండియాలోనూ ఈ తరహా జరిమానాలు విధిస్తేనే మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 27 జూన్​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం – 2081 పింగళఉత్తరాయణంగ్రీష్మ రుతువురోజు – శుక్రవారంమాసం – ఆషాఢపక్షం...

    Govt Employees | ఉద్యోగుల బదిలీలపై నిషేధం.. కారణం ఇదే..!

    అక్షరటుడే, హైదరాబాద్: Govt Employees : తెలంగాణ ప్రభుత్వం(Telangana state government) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల...

    Puri Jagannath Rath Yatra | తరిద్దాం శ్రీ కృష్ణుడి సేవలో.. నేడు పూరి జగన్నాథ రథయాత్ర

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Puri Jagannath Rath Yatra : శ్రీకృష్ణుడు(Sri Krishna) తన తోబుట్టువులతో కలిసి కొలువుదీరిన మహిమాన్విత...

    Vijay Deverakonda | సక్సెస్, డబ్బు, రెస్పెక్ట్.. ఈ మూడే కిక్ ఇచ్చేవి : విజయ్ దేవరకొండ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Vijay Deverakonda : జీవితంలో ప్రతి ఒక్కరికీ కిక్ ఇచ్చేవి సక్సెస్, మనీ, రెస్పెక్ట్ మాత్రమేనని...

    More like this

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 27 జూన్​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం – 2081 పింగళఉత్తరాయణంగ్రీష్మ రుతువురోజు – శుక్రవారంమాసం – ఆషాఢపక్షం...

    Govt Employees | ఉద్యోగుల బదిలీలపై నిషేధం.. కారణం ఇదే..!

    అక్షరటుడే, హైదరాబాద్: Govt Employees : తెలంగాణ ప్రభుత్వం(Telangana state government) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల...

    Puri Jagannath Rath Yatra | తరిద్దాం శ్రీ కృష్ణుడి సేవలో.. నేడు పూరి జగన్నాథ రథయాత్ర

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Puri Jagannath Rath Yatra : శ్రీకృష్ణుడు(Sri Krishna) తన తోబుట్టువులతో కలిసి కొలువుదీరిన మహిమాన్విత...