More
    HomeజాతీయంIndian Soldier | భారత జవాన్​ను అప్పగించిన పాక్​

    Indian Soldier | భారత జవాన్​ను అప్పగించిన పాక్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Indian Soldier | పాకిస్తాన్​(Pakistan) తన చేతిలో బంధీగా ఉన్న భారత జవాన్​ను అప్పగించింది. ఏప్రిల్ 22న ఉగ్రవాదులు జమ్మూ కశ్మీర్​లోని పర్యాటకులపై దాడి చేసి 26 మందిని చంపేసిన విషయం తెలిసిందే. పహల్గామ్​ ఉగ్రదాడి(Pahalgam Terror Attack) తర్వాత భారత్​, పాకిస్తాన్​ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. ఈ క్రమంలో ఏప్రిల్​ 23న బీఎస్‌ఎఫ్‌ జవాన్‌(BSF Soldier) పూర్ణమ్‌ కుమార్‌ షా వాఘా బోర్డర్​ సమీపంలో పొరపాటున సరిహద్దు దాటారు. దీంతో పాక్​ రేంజర్లు ఆయనను పట్టుకున్నారు.పీకే షా విడుదల కోసం భారత్​, పాకిస్తాన్​ చర్చలు జరిపింది. దీంతో బుధవారం ఉదయం 10:30 గంటలకు పీకే షాను పాకిస్తాన్​ భారత్​కు అప్పగించింది. అమృత్​సర్​లోని అటారి బోర్డర్​ వద్ద మన జవాన్​ను పాక్​ అధికారులు అప్పగించారు. జవాన్​ అప్పగింత ప్రక్రియ ప్రొటోకాల్​ ప్రకారం శాంతియుతంగా సాగిందని బీఎస్​ఎఫ్(BSF)​ తెలిపింది.

    READ ALSO  Nobel Prize | ట్రంప్​ శాంతి దూత.. నోబెల్​ బహుమతి ఇవ్వాలని ప్రతిపాదనలు

    Latest articles

    Uttar Pradesh | మ‌హిళ‌తో కలిసి బైక్​పై రిస్కీ స్టంట్స్.. వీడియో వైరల్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Uttar Pradesh | ఇటీవ‌లి కాలంలో రోజురోజుకూ బరితెగించేస్తున్నారు. సమాజమే సిగ్గుతో తలదించుకునేలా వారు చేస్తున్న...

    Mahaa News | మ‌హా న్యూస్ ఛానెల్‌పై దాడి.. ఖండించిన చంద్ర‌బాబు, ప‌వ‌న్ , లోకేష్‌, బండి సంజ‌య్

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Mahaa News | హైదరాబాద్ నగరంలోని మహా న్యూస్ ఛానెల్ (Maha News) ప్రధాన కార్యాలయంపై...

    Himachal | భారీ వర్షాలతో వణికిపోతున్న హిమాచల్​ ప్రదేశ్​.. వరదలకు 31 మంది మృతి

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Himachal : ఉత్తరాది రాష్ట్రాల్లో వరణుడు కుమ్మేస్తున్నాడు. కుండపోత వానలతో అల్లాడిస్తున్నాడు. హిమాచల్ ప్రదేశ్‌(Himachal Pradesh)లో...

    Turmeric Board | పసుపు రైతులకు పండుగే..

    అక్షరటుడే, ఇందూరు : Turmeric Board | పసుపు రైతుల దశాబ్దాల కళ నెరవేరడమే కాకుండా ఇందూరు కేంద్రంగా...

    More like this

    Uttar Pradesh | మ‌హిళ‌తో కలిసి బైక్​పై రిస్కీ స్టంట్స్.. వీడియో వైరల్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Uttar Pradesh | ఇటీవ‌లి కాలంలో రోజురోజుకూ బరితెగించేస్తున్నారు. సమాజమే సిగ్గుతో తలదించుకునేలా వారు చేస్తున్న...

    Mahaa News | మ‌హా న్యూస్ ఛానెల్‌పై దాడి.. ఖండించిన చంద్ర‌బాబు, ప‌వ‌న్ , లోకేష్‌, బండి సంజ‌య్

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Mahaa News | హైదరాబాద్ నగరంలోని మహా న్యూస్ ఛానెల్ (Maha News) ప్రధాన కార్యాలయంపై...

    Himachal | భారీ వర్షాలతో వణికిపోతున్న హిమాచల్​ ప్రదేశ్​.. వరదలకు 31 మంది మృతి

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Himachal : ఉత్తరాది రాష్ట్రాల్లో వరణుడు కుమ్మేస్తున్నాడు. కుండపోత వానలతో అల్లాడిస్తున్నాడు. హిమాచల్ ప్రదేశ్‌(Himachal Pradesh)లో...