More
    HomeతెలంగాణEapcet Results | ఈఏపీసెట్​లో ‘వెక్టార్’ విద్యార్థుల ప్రతిభ

    Eapcet Results | ఈఏపీసెట్​లో ‘వెక్టార్’ విద్యార్థుల ప్రతిభ

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Eapcet Results | ఈఏపీసెట్ ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని వెక్టార్ జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. అగ్రికల్చర్​ విభాగంలో శ్రీవర్షిణి 1,315 ర్యాంకు సాధించింది. ఇంజినీరింగ్​ విభాగంలో నిశాంత్ రెడ్డి 1,737వ ర్యాంకుతో జిల్లాలో టాపర్​గా నిలిచినట్లు విద్యాసంస్థల ఛైర్మన్​ మధుసూదన్ జోషి తెలిపారు. అలాగే చంద్రవదన్ రెడ్డి 2,532 ర్యాంక్, వెన్నెల 3,554, సంజన 6,218, స్నిగ్ధ 7,291, ప్రణవ్ రాజ్ 7,860, స్నాహిని 8,700 హర్షిత రెడ్డి 9,610 ర్యాంకు సాధించినట్లు పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు సంతోష్, గజానంద్, కార్తీక్ పాల్గొన్నారు.

    READ ALSO  ACB Trap | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

    Latest articles

    Ashada masam | దోషాలను హరించే స్కంద పంచమి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ashada masam | ఏటా ఆషాఢ మాసం(Ashada masam)లో వచ్చే శుక్ల పక్ష పంచమిని...

    Turmeric Board inauguration | ఇందూరు పసుపునకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు : కేంద్ర మంత్రి అమిత్​ షా

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Turmeric Board inauguration | ఇందూరు పసుపు విశ్వవ్యాప్తం అవుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్​...

    NCC Students | ఎన్​సీసీ విద్యార్థుల ప్లకార్డుల ప్రదర్శన

    అక్షరటుడే ఇందూరు: NCC Students | జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్...

    DS Statue | డీఎస్​ విగ్రహాన్ని ఆవిష్కరించిన అమిత్​షా

    అక్షరటుడే, ఇందూరు: DS Statue | జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్​ బైపాస్​ చౌరస్తాలో ఏర్పాటు చేసిన దివంగత మాజీ...

    More like this

    Ashada masam | దోషాలను హరించే స్కంద పంచమి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ashada masam | ఏటా ఆషాఢ మాసం(Ashada masam)లో వచ్చే శుక్ల పక్ష పంచమిని...

    Turmeric Board inauguration | ఇందూరు పసుపునకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు : కేంద్ర మంత్రి అమిత్​ షా

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Turmeric Board inauguration | ఇందూరు పసుపు విశ్వవ్యాప్తం అవుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్​...

    NCC Students | ఎన్​సీసీ విద్యార్థుల ప్లకార్డుల ప్రదర్శన

    అక్షరటుడే ఇందూరు: NCC Students | జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్...