ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Urea | రామగుండం ఎరువుల కర్మాగారంలో నిలిచిన యూరియా ఉత్పత్తి.. ఎందుకంటే..!

    Urea | రామగుండం ఎరువుల కర్మాగారంలో నిలిచిన యూరియా ఉత్పత్తి.. ఎందుకంటే..!

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Urea : తెలంగాణ(Telangana)తో పాటు ఆంధ్రప్రదేశ్​ (Andhra Pradesh) కర్షకులకు ఎరువుల తిప్పలు తప్పేలా కనబడడం లేదు. పంట సాగు ఆరంభంలోనే ఆటంకం ఏర్పడబోతోంది. ఎందుకంటే పెద్దపల్లి ఎరువుల ఫ్యాక్టరీ Peddapalli fertilizer factory తాత్కాలికంగా మూతబడింది.

    Urea : కారణం అదే..

    రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (Ramagundam Fertilizers and Chemicals Limited – RFCL) ప్లాంట్​లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఫలితంగా యూరియా ఉత్పత్తికి ఆటంకం కలిగింది. ఈ పరిశ్రమలో ఆమోనియా సరఫరా అయ్యే ఎల్బో పైపులలో లీకేజీ ఏర్పడింది. ఫలితంగా ఫ్యాక్టరీని పక్షం రోజులపాటు మూసివేయాలని యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది.

    Urea : సుమారు 50 వేల మెట్రిక్​ టన్నులు..

    ప్లాంట్​లో ఏర్పడిన పైపుల లీకేజీని సరిచేసేందుకు మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. ఈ క్రమంలో పరిశ్రమను 15 రోజులపాటు మూసివేయనున్నారు. ఇలా మూసివేయడం వల్ల దాదాపు 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా ప్రొడక్షన్​ ఆగిపోనుంది. దీని ప్రభావం ఉభయ రాష్ట్రాల రైతులపై భారీగానే పడనుంది.

    READ ALSO  Heavy Rain Alert | తెలంగాణకు భారీ నుంచి అతి భారీ వర్షసూచన

    Urea : ఇప్పటికే లోటు..

    తెలంగాణ రాష్ట్రానికి నెలకు 60 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంది. కానీ, జులైలో కేవలం 30,800 మెట్రిక్ టన్నులు మాత్రమే కేటాయించడం గమనార్హం. తాజాగా రామగుండం ఎరువుల కర్మాగారం మూసివేతతో రైతులకు మరింత ప్రభావం ఉండబోతోంది.

    Latest articles

    Liquor Scam | లిక్కర్ స్కాం కేసులో ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Liquor Scam | ఏపీ మద్యం కుంభకోణం (AP Liquor Scam) కేసులో కీలక...

    Air India | మరో విమానంలో సాంకేతిక లోపం.. అత్యవసర ల్యాండింగ్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Air India | విమానాల్లో సాంకేతిక లోపాలతో (Technical Issue) ప్రయాణికులు హడలిపోతున్నారు. ఫ్లైట్...

    Bonalu Festival | మద్యంప్రియులకు బ్యాడ్ న్యూస్​.. రేపు వైన్స్ లు​ బంద్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Bonalu Festival | హైదరాబాద్​ నగరంలో (Hyderabad City) బోనాల పండుగ ఘనంగా జరుగుతోంది. గోల్కొండ...

    Kodanda Reddy | ప్రభుత్వానికి రూ.4 కోట్ల విలువైన భూమి విరాళం ఇచ్చిన రైతు కమిషన్​ ఛైర్మన్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kodanda Reddy | తెలంగాణ రైతు కమిషన్ ఛైర్మన్ (Farmers Commission Chairman) కోదండ...

    More like this

    Liquor Scam | లిక్కర్ స్కాం కేసులో ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Liquor Scam | ఏపీ మద్యం కుంభకోణం (AP Liquor Scam) కేసులో కీలక...

    Air India | మరో విమానంలో సాంకేతిక లోపం.. అత్యవసర ల్యాండింగ్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Air India | విమానాల్లో సాంకేతిక లోపాలతో (Technical Issue) ప్రయాణికులు హడలిపోతున్నారు. ఫ్లైట్...

    Bonalu Festival | మద్యంప్రియులకు బ్యాడ్ న్యూస్​.. రేపు వైన్స్ లు​ బంద్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Bonalu Festival | హైదరాబాద్​ నగరంలో (Hyderabad City) బోనాల పండుగ ఘనంగా జరుగుతోంది. గోల్కొండ...