More
    Homeజిల్లాలుకామారెడ్డిMohammad nagar | సమయపాలన పాటించని అధికారులు

    Mohammad nagar | సమయపాలన పాటించని అధికారులు

    Published on

    అక్షరటుడే నిజాంసాగర్:Mohammad nagar | ప్రభుత్వశాఖల్లో అధికారులు సమయపాలనపై ఏమాత్రం శద్ధ పెట్టడం లేదు. వివరాల్లోకి వెళ్తే.. శనివారం మహమ్మద్​నగర్​ మండల ప్రజాపరిషత్ కార్యాలయం(Praja Parishad Office)లో సమయం 11 గంటలైనా అధికారులు పత్తాలేకుండా పోయారు. ఎంపీడీవో(MPDO) క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లగా కంప్యూటర్ ఆపరేటర్(Computer Operator) మినహా ఏ ఒక్క అధికారి కూడా అందుబాటులో లేరు.

    ఇక ఇటీవల కొత్తగా ఏర్పాటైన మహమ్మద్​నగర్​ తహశీల్దార్​ కార్యాలయం(Tahsildar Office)లో కూడా అధికారులు సమయపాలన పాటించట్లేదని మండల ప్రజలు వాపోతున్నారు. ఇకనైనా ప్రభుత్వ కార్యాలయాల్లో(Government office) అధికారులు సమయపాలన పాటించేలా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు.

    READ ALSO  Gadwal | రీల్స్ పిచ్చి.. ట్రాక్టర్​పై పడుకొని డ్రైవింగ్..

    Latest articles

    Rythu Bharosa | రెండు ఎకరాల్లోపు రైతులకు రైతుభరోసా జమ

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Rythu Bharosa | రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతల ఖాతాల్లో రైతు భరోసా(Ryrthu Bharosa) నిధులు జమ చేస్తోంది....

    ATM | తగ్గుతున్న రూ.500 నోట్లు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :ATM | దేశంలో రూ.500 నోట్ల సంఖ్య(Rs.500 notes) తగ్గిపోతోంది. ప్రస్తుతం ఏటీఎంలలో ఎక్కువగా రూ.వంద,...

    Dichpally | బైక్​, కారు ఢీ: ఒకరికి గాయాలు

    అక్షరటుడే,డిచ్​పల్లి: Dichpalli | బైక్​, కారు ఢీకొన్న ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని ధర్మారంలో (Dhrmaram)...

    PM Modi | విశాఖలో ప్రధాని మోదీ పర్యటన.. బీచ్​రోడ్డులో ట్రాఫిక్​ ఆంక్షలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆంధ్ర ప్రదేశ్​(Andhra Pradesh)లో పర్యటించనున్నారు. అంతర్జాతీయ...

    More like this

    Rythu Bharosa | రెండు ఎకరాల్లోపు రైతులకు రైతుభరోసా జమ

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Rythu Bharosa | రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతల ఖాతాల్లో రైతు భరోసా(Ryrthu Bharosa) నిధులు జమ చేస్తోంది....

    ATM | తగ్గుతున్న రూ.500 నోట్లు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :ATM | దేశంలో రూ.500 నోట్ల సంఖ్య(Rs.500 notes) తగ్గిపోతోంది. ప్రస్తుతం ఏటీఎంలలో ఎక్కువగా రూ.వంద,...

    Dichpally | బైక్​, కారు ఢీ: ఒకరికి గాయాలు

    అక్షరటుడే,డిచ్​పల్లి: Dichpalli | బైక్​, కారు ఢీకొన్న ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని ధర్మారంలో (Dhrmaram)...