అక్షరటుడే, వెబ్డెస్క్: May Day | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మేడేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా కూడళ్లలో ఎర్రజెండాలను ఆవిష్కరించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ.. అమెరికాలోని (America) చికాగోలో సమ్మె చేస్తున్న కార్మికులపై పోలీసులు కాల్పులు జరపగా అనేకమంది అమరులయ్యారన్నారు. ఈ ఘటనకు గుర్తుగా మేడే జరుపుకుంటున్నామని తెలిపారు. కార్మిక వర్గ పోరాట ఫలితమే కార్మిక చట్టాలు అమల్లోకి వచ్చాయని ఆయన తెలిపారు.
నగరంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ర్యాలీ
బాన్సువాడ మండల కేంద్రంలో..
బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామంలో..
ఆర్మూర్ పట్టణంలో సీపీఐఎంఎల్ ఆధ్వర్యంలో..
బిచ్కుంద మండల కేంద్రంలో..
కోటగిరి మండల కేంద్రంలో..
బాన్సువాడ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో..
లింగంపేట మండల కేంద్రంలో..
పిట్లం మండల కేంద్రంలో..
కామారెడ్డి పట్టణంలో..
రామారెడ్డిలో..
కామారెడ్డి పట్టణంలోని లైబ్రరీ వద్ద..