అక్షరటుడే, ఇందూరు: Nizamabad Municipal Corporation | అర్హులైన పేదలకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Housing Scheme) ఇవ్వాలని 13వ డివిజన్ బీఆర్ఎస్ ఇన్ఛార్జి మహమ్మద్ అక్బర్ నవాజుద్దీన్ అన్నారు. ఈ మేరకు బుధవారం నగరపాలక సంస్థ కమిషనర్ (Municipal Corporation Commissioner) దిలీప్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ డివిజన్లో అసలైన పేదలకు లిస్ట్లో పేర్లు రాలేవన్నారు. కొందరు రాజకీయ నాయకులు చెప్పిన వారికి వచ్చాయని ఆరోపించారు. అధికారులు సమగ్ర పరిశీలన జరిపి పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Nizamabad Municipal Corporation |అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి

Nizamabad Municipal Corporation |అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి