అక్షరటుడే, ఆర్మూర్:Siddhartha Degree College | పట్టణంలోని సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు(Stdents) వీడ్కోలు సమావేశాన్ని గురువారం నిర్వహించారు. స్థానిక క్షత్రియ ఫంక్షన్ హాల్(Kshatriya Function Hall)లో నిర్వహించిన ప్రోగ్రామ్లో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ నవీన్ యాదవ్, వైస్ ప్రిన్సిపాల్ రాకేష్, సీనియర్ అధ్యాపకులు రాకేష్ గౌడ్, అర్చన, శ్రీధర్ బట్టు, రజినీకాంత్, అరవింద్, ప్రమోద్, నిఖిత తదితరులు పాల్గొన్నారు.