Site icon aksharatoday.in

Municipal Corporation | స్వచ్ఛమైన తాగునీటిని అందించాలి: కమిషనర్

Municipal Corporation

Municipal Corporation| స్వచ్ఛమైన తాగునీటిని అందించాలి

అక్షరటుడే,ఇందూరు: Municipal Corporation | వర్షాకాలం సీజన్​ నేపథ్యంలో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని మున్సిపల్​ కార్పొరేషన్​ కమిషనర్​ దిలీప్​కుమార్​ (Municipal Corporation Commissioner Dilip Kumar)​ అధికారులకు సూచించారు. నగరానికి నీటిని సరఫరా చేసే ఫిల్టర్​బెడ్​ను (Filter bed) గురువారం ఆయన తనిఖీ చేశారు.

అనంతరం మాట్లాడుతూ.. ఫిల్టర్​బెడ్​కు కావాల్సిన రసాయనాలు, ఫెర్రిక్​ ఆమ్లం, బ్లీచింగ్​ పౌడర్​ అందుబాటులో ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. నీటి స్వచ్ఛతను నిర్ధారించేందుకు సిబ్బంది ఎప్పటికప్పుడు పరీక్షలు చేయాలని సూచించారు. కమిషనర్​ వెంట ఇంజినీరింగ్ విభాగం అధికారులు, వాటర్ వర్క్స్​ సిబ్బంది పాల్గొన్నారు.

Exit mobile version